Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (12:28 IST)
తమిళ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరుతో సొమ్ము చేయాలని పేర్కొంది. 
 
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ రూ.21.29 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఈ మొత్తాన్ని "వీరమే వాగే సూడుం" చిత్ర నిర్మాణం కోసం తీసుకున్నారు. అయితే, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసి, విడుదల కూడా అయింది. కానీ రుణాన్ని మాత్రం ఇంతవరకు చెల్లించలేదు. పైగా, ఓటీటీ, శాటిలైట్ హక్కులను చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
దీంతో లైకా నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటూ హీరో విశాల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments