Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి చెన్నై వస్తే, మా ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందే : ధోనీకి హీరో సూర్య ట్వీట్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కోలీవుడ్ హీరో సూర్య ఈ విజ్ఞప్తి చేశారు. మరోమారు చెన్నైకు వస్తే ఖచ్చితంగా తమ ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందేనంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (15:49 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కోలీవుడ్ హీరో సూర్య ఈ విజ్ఞప్తి చేశారు. మరోమారు చెన్నైకు వస్తే ఖచ్చితంగా తమ ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందేనంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎమ్‌ఎస్‌ ధోని: ది అన్‌ టోల్డ్‌ స్టోరీ'. ఈ చిత్రం ప్రమోషన్‌ నిమిత్తం ఎంఎస్.ధోనీ చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా, భార్య జ్యోతిక, పిల్లలు దివా, దేవ్ సహా సూర్య ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
సూర్య పిల్లలు ధోనీతో కొంతసేపు గడుపగా, ఈ ఫోటోలను సూర్య పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా సూర్య ఓ ట్వీట్ చేశాడు. "మరోసారి చెన్నై వస్తే మాతో డిన్నర్ చేయాలి. మీరు చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు. మా పిల్లలకు మధురమైన క్షణాలను అందించారు" అంటూ తన ట్వీట్‌‌లో సూర్య పేర్కొన్నారు. కాగా, ధోనీ బయోపిక్ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments