Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రేసుగుర్రం' విలన్‌ను ముంచేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (16:46 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం "రేసుగుర్రం". సూపర్ డూపర్ హిట్ అయిన్ ఈ చిత్రంలో విలన్‌గా రవికిషన్ నటించాడు. ప్రస్తుతం ఈ విలన్‌ను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటిన్నర రూపాయల మేరకు మోసం చేశాడు. ఈ విషయాన్ని రవికిషన్ స్వయంగా బయటపెట్టాడు. 
 
ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు నిమిత్తం కమల ల్యాండ్ మార్క్ గ్రూపు అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అడ్వాన్స్ రూపేణా రూ.1.50 కోట్లను చెల్లించాడు. ఆ తర్వాత ఆ సంస్థ ఆయనకు ఫ్లాట్ కేటాయింపు లేఖ కూడా ఇచ్చింది. 
 
కానీ, ఫ్లాటు మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. దీంతో ఆయన ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఆ సంస్థ నకిలీదని తెలుసుకున్న రవికిషన్ లబోదిబోమంటూ ముంబై పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments