Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం: అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ సేవలు

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (19:22 IST)
Ambulance
కన్నడ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పునీత్ బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఒక మంచి మనసున్న మనిషిగా పేరు సంపాదించుకున్నారు. 
 
అయితే అక్టోబర్ 29వ తేదీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం ఇప్పటికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన మరణించిన ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగాలి అంటూ ఇప్పటికే యంగ్ హీరో విశాల్ వంటి వారు పునీత్ చేస్తున్న కొన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజు సైతం పునీత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ జన్మదినోత్సవం రోజున ఆయన జ్ఞాపకార్థం మార్చి 26వ తేదీ అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
 
ఈ క్రమంలోనే పునీత్ రాజ్‌పై అభిమానంతో ప్రకాష్ రాజ్ అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఇదే కాకుండా ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments