Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున గోవా ప్రభుత్వం నోటీసులు... ఎందుకు?

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (11:41 IST)
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగార్జున గోవా ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఉత్తర గోవాలో ఎంతో పేరుగాంచిన మాండ్రమ్ బీచ్ వద్ద హీరో నాగార్జున రెసిడెన్షియల్ ప్రాజెక్టును తలపెట్టారు. ఇది చట్ట విరుద్ధమని పేర్కొంటూ గోవా పంచాయతీ రాజ్ చట్టం కింద నోటీసులు జారీ చేసింది. రెసిడెన్షియల్ ప్రాజెక్టు పనులు తక్షణం నిలిపివేయకుంటే చర్యలు తప్పవని ఆ నోటీసులు పేర్కొన్నారు. 
 
ఉత్తర గోవాలో ఎంతో పాపులర్ అయిన మాండ్రమ్ విలేజ్‌లో నాగార్జున ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టును తలపెట్టారు. ఈ నిర్మాణానికి నాగార్జున ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆ గ్రామ సర్పంచ్ అమిత్ సావంత్ ఆరోపించారు. వారి వద్ద అనుమతి ఉంటే కనుక దానిని చూపించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని కోరారు. 
 
ఆయన నటుడా? మరొకరా? అన్న సంగతి తమకు తెలియదని, అయితే తాము చట్టబద్ధంగా కట్టే నిర్మాణాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మాండ్రమ్ అనేది నార్త్ గోవాలో ఓ ప్రముఖమైన బీచ్. ఇక్కడి పర్యాటకులకు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. ముఖ్యంగా రష్యా పర్యాటకులకు ఇది ప్రధాన బీచ్ హబ్‌గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments