రాజకీయాలపై సంచలన నిర్ణయం తీసుకున్న డాక్టర్ మోహన్ బాబు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (07:13 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హీరో డాక్టర్ మంచు మోహన్ బాబు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన విద్యా సంస్థల నిర్వహణ, సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
కొద్దిరోజుల క్రితం మంత్రి పేర్ని నాని పరామర్శించినప్పుడు ఏం జరిగిందో కూడా ఆయన ఆరా తీశారు. 'అతను నాకు చాలా సంవత్సరాలుగా స్నేహితుడు, మరియు నేను అతనిని నా ఇంటికి ఆహ్వానించి, సమస్యను అడిగి తెలుసుకున్నాను. 
 
టాలీవుడ్ నటీనటులు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన విషయాన్ని నాని గానీ, తాను గానీ ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. మేమిద్దరం కేవలం పిచ్చాపాటిగా మాట్లాడుకున్నామే గానీ, రాష్ట్ర రాజకీయాలు లేదా, వైకాపా పాలన గురించి ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. 
 
మోహన్ బాబు ఇప్పుడు "సన్ ఆఫ్ ఇండియా"లో నటించారు. ఇది ఈ నెల 18న విడుదల కానుంది. శ్రీఎన్టీఆర్ మరణానంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. జగన్ సీఎం కావాలని ప్రచారం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments