Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలపై సంచలన నిర్ణయం తీసుకున్న డాక్టర్ మోహన్ బాబు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (07:13 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హీరో డాక్టర్ మంచు మోహన్ బాబు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన విద్యా సంస్థల నిర్వహణ, సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
కొద్దిరోజుల క్రితం మంత్రి పేర్ని నాని పరామర్శించినప్పుడు ఏం జరిగిందో కూడా ఆయన ఆరా తీశారు. 'అతను నాకు చాలా సంవత్సరాలుగా స్నేహితుడు, మరియు నేను అతనిని నా ఇంటికి ఆహ్వానించి, సమస్యను అడిగి తెలుసుకున్నాను. 
 
టాలీవుడ్ నటీనటులు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన విషయాన్ని నాని గానీ, తాను గానీ ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. మేమిద్దరం కేవలం పిచ్చాపాటిగా మాట్లాడుకున్నామే గానీ, రాష్ట్ర రాజకీయాలు లేదా, వైకాపా పాలన గురించి ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. 
 
మోహన్ బాబు ఇప్పుడు "సన్ ఆఫ్ ఇండియా"లో నటించారు. ఇది ఈ నెల 18న విడుదల కానుంది. శ్రీఎన్టీఆర్ మరణానంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. జగన్ సీఎం కావాలని ప్రచారం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments