Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశానికి స్విమ్మింగ్‌లో తొలి కాంస్య పతకాన్ని సాధించిన మాధవన్ కుమారుడు

నటుడు మాధవన్ తన కుమారుడు వేదాంత్ సాధించిన విజయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పంచుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటయా అంటే వేదాంత్ థాయ్‌లాండ్ ఏజ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 2018 (1500 మీ) పోటీల్లో పాల్గొని తొలిసారిగా భారతదేశానికి కాంస్య పతకాన్ని సాధించి తెచ్

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:48 IST)
నటుడు మాధవన్ తన కుమారుడు వేదాంత్ సాధించిన విజయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పంచుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటయా అంటే వేదాంత్ థాయ్‌లాండ్ ఏజ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 2018 (1500 మీ) పోటీల్లో పాల్గొని తొలిసారిగా భారతదేశానికి కాంస్య పతకాన్ని సాధించి తెచ్చాడు. 
 
ఈ సందర్భంగా నటుడు మాధవన్... వేదాంత్ ఈ విభాగంలో మన దేశానికి తొలి పతకాన్ని సాధించడం నాకు, నా భార్య సరితకు ఎంతో గర్వకారణంగా వుంది. మీ అందరి ఆశీస్సులకు ధన్యవాదాలు అంటూ తెలిపాడు. వేదాంత్ మరిన్ని విజయాలు సాధించాలని నెటిజన్లు పోస్టింగులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments