చిరంజీవి చిన్నల్లుడుకి సైబర్ వేధింపులు..

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (15:52 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్‌ని కొంతమంది పోకిరీలు ఇన్‌స్టాగ్రామ్‌లో వేధిస్తున్నారు. తనను పదిమంది పోకిరీలు వేధిస్తున్నారనీ, తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.
 
కళ్యాణ్ దేవ్ ఫిర్యాదుపై విచారణ పోలీసులు విచారణ చేపట్టారు. హీరో కల్యాణ్‌ను వేధిస్తున్న పదిమంది ఎవరో గుర్తించామనీ, ఆ పది మంది అకౌంట్ల డీటెయిల్స్ కోసం ఇన్‌స్టాగ్రాంకు లేఖ రాశామన్నారు. అక్కడి నుంచి వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ రఘు వీర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments