Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే ''సంజు'' నాకు నచ్చలేదు.. త్రిషాలా దత్

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 20 కోట్లకు పైగా వసూలైంది. దీంతో భారత మార్క

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (09:23 IST)
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  తొలి మూడు రోజుల్లో రూ. 20 కోట్లకు పైగా వసూలైంది. దీంతో భారత మార్కెట్లో ''సంజు'' వసూళ్లు రూ. 150 కోట్లకు చేరువయ్యాయి. ఈ చిత్రంలో సంజు పాత్రలో రణ్ బీర్ కపూర్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 
అయితే ఈ సినిమా పట్ల సంజయ్ దత్ కుమార్తె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు బిటౌన్‌లో చర్చ సాగుతోంది. ఈ సినిమా తనకు నచ్చలేదని సంజయ్ దత్ కుమార్తె త్రిషాలా దత్. సంజయ్ జీవితంలో ఎంతో ప్రాధాన్యమున్న తన తల్లి పాత్రను ఈ చిత్రంలో చాలా తక్కువ నిడివిలో చూపించారని త్రిషాలా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇక ఈ చిత్రంలో రిచా శర్మను సంజయ్ మొదటి భార్యగా చూపించారు. సినిమాలో ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువ. రిచాశర్మతో విడిపోయిన తరువాత సంజయ్ దత్, మాన్యతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మాన్యతతో త్రిషాలాకు ఎలాంటి విభేదాలూ లేనప్పటికీ, తన తల్లి పాత్రను ఇంకాస్త నిడివిలో చూపించి వుంటే బాగుండేదని త్రిషాలా అభిప్రాయం వ్యక్తం చేస్తుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments