Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర హీరోతో జతకలిసిన నాగార్జున హీరోయిన్

Webdunia
గురువారం, 25 జులై 2019 (10:23 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. పూర్తి కుటుంబ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సుశాంత్ నివేదా పేతురాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 
ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర కోసం అల‌నాటి అందాల తార టబుని ఎంపిక చేశారు. ఆమె రీసెంట్‌గా టీంతో క‌లిసింది. వీడియో ద్వారా ఈ విష‌యాన్ని తెలిపింది చిత్ర బృందం. 
 
టాప్ ఆర్టిస్ట్‌లు అంద‌రు ఈ చిత్రంలో భాగం అవుతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌ను కూడా వదులుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments