Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర హీరోతో జతకలిసిన నాగార్జున హీరోయిన్

Webdunia
గురువారం, 25 జులై 2019 (10:23 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. పూర్తి కుటుంబ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సుశాంత్ నివేదా పేతురాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 
ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర కోసం అల‌నాటి అందాల తార టబుని ఎంపిక చేశారు. ఆమె రీసెంట్‌గా టీంతో క‌లిసింది. వీడియో ద్వారా ఈ విష‌యాన్ని తెలిపింది చిత్ర బృందం. 
 
టాప్ ఆర్టిస్ట్‌లు అంద‌రు ఈ చిత్రంలో భాగం అవుతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌ను కూడా వదులుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments