Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానాకు అనారోగ్యం.. ఆసుపత్రి బెడ్ పైన పోకిరీ భామ

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (17:22 IST)
పోకిరి భామ ఇలియానా అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఇలియానా తల్లి చెప్పింది. తనకు సకాలంలో మంచి వైద్యం అందించారని పేర్కొంది. అలాగే హెల్త్ అప్డేట్ ను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది. ఒక రోజులో చాలా మార్పు వచ్చింది. 
 
డాక్టర్లు సెలైన్స్ పెట్టారు. తన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలామంది తనకు మెసేజ్ లు పంపుతున్నారని.. వారికి కృతజ్ఞతలు అని చెప్పింది. డాక్టర్లు సరైన సమయంలో మంచి వైద్యం అందించారని రాసింది. 
 
ఇకపోతే, తన కూతురి అనారోగ్యంపై ఇలియానా తల్లి స్పందించింది. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని తెలిపారు. దీంతో ఆమె డీహైడ్రేషన్ కు గురైందని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా వుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments