Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసా వసూల్‌పై డ్రగ్స్ దందా ఎఫెక్ట్...? బాలయ్య కెరీర్‌లోనే?

పైసా వసూల్ సినిమా ఎప్పుడొస్తుందానని నందమూరి ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. పైసా వసూల్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందానని జనం ఆసక్తిగా ఎదురుచూస్

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (14:43 IST)
పైసా వసూల్ సినిమా ఎప్పుడొస్తుందానని నందమూరి ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. పైసా వసూల్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందానని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరలో టీజర్ను రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 28వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. 
 
ఈ టీజర్లో మాస్‌ను ఆకట్టుకునే సీన్లుంటాయని సమాచారం. తప్పకుండా సినిమాపై పైసా వసూల్ టీజర్ మరింతగా అంచనాలు పెంచేలా ఉంటుందని సినీ యూనిట్ సమాచారం. ఇంతవరకూ బాలకృష్ణ సినిమాల్లో పైసా వసూల్ రూ.40 కోట్లకు పైగా వెచ్చించడంతో అత్యధిక బడ్జెట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ఇంతవరకూ రూ.47 కోట్లు ఖర్చు చేశారట. మరో మూడు కోట్లవరకూ ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ జనం అంటున్నారు.
 
తాజాగా పైసా వసూల్‌పై డ్రగ్స్ దందా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు రావడంతో ఈ సినిమాపై మాస్ ఆడియన్స్ మినహా ఇతరులు ఆసక్తి చూపరని సినీ జనం అంచనా వేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments