Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై లవ కుశలో రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్.. సెప్టెంబర్ 21న రిలీజ్..

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జై లవ కుశ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జర

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (14:13 IST)
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జై లవ కుశ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. గతంలో 'రామ్ లీలా' షూటింగ్ జరుపుకున్న భవనంలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇందులో భాగంగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చేనెల 12వ తేదీన హైదరాబాదులో ఘనంగా ఆడియో వేడుక జరుగనుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. సెప్టెంబర్ 21న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
 
ఇకపోతే.. జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించేందుకు ఎన్టీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు కల్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాశిఖన్నా, నివేధా థామస్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments