Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎం కీరవాణి కుమారుడికి షాకిచ్చిన ఎస్ఎస్ రాజమౌళి తనయుడు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (13:39 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోవున్న ప్రముఖ సెలెబ్రిటీల్లో ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళిలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి తనయులు కూడా సినీ ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. కీరవాణి కుమారుడు కాలభైరవ ఇపుడు మ్యూజిక్ డైరెక్టరుగా పని చేస్తున్నారు. అలాగే రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా ఓ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రం పేరు ఆకాశవాణి. 
 
ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుంటే, కాలభైరవ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈయనకు సంగీత దర్శకుడుగా తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. 
 
అయితే, తాజా స‌మాచారం మేర‌కు 'ఆకాశ‌వాణి' సినిమా నిర్మాణం నుండి కార్తికేయ త‌ప్పుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందుకు కార‌ణం 'ఆర్ఆర్ఆర్' సినిమాయేనట. 
 
క‌రోనా వ‌ల్ల 'ట్రిబుల్ ఆర్' చిత్రీకరణ వాయిదాపడింది. ఈ సినిమా మేకింగ్‌లోనూ రాజమౌళికి కార్తికేయ సహకారం అందిస్తున్నారు. రెండు సినిమాల‌కు కార్తికేయ స‌మ‌యం కేటాయించ లేక‌పోవ‌డంతో 'ఆకాశ‌వాణి' చిత్రం నుంచి కార్తికేయ తప్పుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments