కమల్ హాసన్‌తో నయనతార.. ''భారతీయుడు'' సీక్వెల్‌లో?

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 1996లో విడుదలైన భార‌తీయుడు సినిమా సీక్వెల్‌ రాబోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (11:00 IST)
బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 1996లో విడుదలైన భార‌తీయుడు సినిమా సీక్వెల్‌ రాబోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్.
 
తమిళంలో ఇప్పటికే అగ్ర హీరోలతో నటించిన నయనతార తాజాగా కమల్ సరసన కనిపించనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డిలో నయన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఇటీవలే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సినిమా జై సింహాలో నయనతార నటించింది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నయనతార ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌తో ప్రేమలో వుందని త్వరలోనే విఘ్నేశ్‌ను వివాహం చేసుకోనుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 10 లక్షలిస్తా, నా భర్తను చంపేయండి: ప్రియుడి కోసం వివాహిత సుపారీ

దేశంలో పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు.. కేరళలో వడదెబ్బకు వ్యక్తి మృతి

తెగే దాకా లాగొద్దు ట్రంప్, డేటా తీగలు తెగుతాయ్, పర్షియన్ గల్ఫ్ నెట్ గల్లంతే: ఇరాన్ IRGC హెచ్చరిక

బెంగాల్‌లో బీజేపీ సర్కారు ఏర్పాటైతే చొరబాటుదారుల ఆటకట్టిస్తాం : అమిత్ షా

భారత్, చైనా దేశాలు మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్‌కి కౌంటర్ ఇచ్చిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments