Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" ఆఫర్‌ను తిరస్కరించిన అక్కినేని కోడలు? (video)

Webdunia
గురువారం, 2 జులై 2020 (15:14 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. టాలీవుడ్ దర్శకుడు కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, గతంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ పూర్తిగా సాగనుంది. 
 
రంగస్థలంలో హీరోయిన్‌గా సమంత నటించింది. ఈ చిత్రంలో ఆమె పల్లెటూరి పిల్ల పాత్రలో అద్భుతంగా నటించి, ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందింది. ఆ సినిమాలో సమంత నటన చూసి సుకుమార్ ఫిదా అయిపోయాడు. సమంతతో చాలా సినిమాలు చేయాలనుందని చెప్పాడు. చెప్పినట్టుగానే తన తర్వాత సినిమా కోసం కూడా ముందుగా సమంతనే సుకుమార్ సంప్రదించాడట. 
 
ఈ మేరకు గత డిసెంబర్‌లోనే సమంతను కలిశాడట. అయితే కొన్ని నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆ సమయంలో సమంత నిర్ణయించుకుందట. అందుకే 'పుష్ప' సినిమాను రిజెక్ట్ చేసిందట. దాంతో ఆ స్థానంలోకి రష్మిక వచ్చి చేరింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు చేయకపోయినా నిర్బంధమే - అరెస్టులే ... బలూచిస్థాన్‌ ప్రజలపై పాక్ ఉక్కుపాదం

అమరావతి మహిళలు వేశ్యలా.. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బెండు తీయండి...

విహార యాత్రలో విషాదం - ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మృతి

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments