Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునకు ఏమైంది? తారక్‌తో గొడవలా?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:53 IST)
అక్కినేని నాగార్జున - నందమూరి తారక్ (జూనీయర్ ఎన్టీఆర్) వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జునను బాబాయ్ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు. అయితే.. తారక్‌ ది రియల్ మేన్ ఛాలెంజ్‌ను నాగార్జునకు విసిరారు. అయితే.. ఇప్పటివరకు ఈ ఛాలెంజ్ గురించి నాగార్జున స్పందించలేదు. 
 
పోనీ.. ట్విట్టర్లో యాక్టీవ్‌గా లేరా అంటే... ఇటీవల శివమణి సినిమాలోని డైలాగ్స్‌ను కరోనా వైరస్‌కి లింకుపెడుతూ ఎవరో పంపించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 
 
అంతేకాకుండా.. ఈ టైమ్‌లో శివమణి సినిమా చేస్తే.. పూరి జగన్నాథ్ డైలాగ్స్‌ను ఇలా రాస్తాడు అంటూ నాగార్జున ట్వీట్ చేయడం విశేషం. దీనికి పూరి కూడా స్పందిస్తూ.. సార్ మిస్ యు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. 
 
మరి.. తారక్ ఛాలెంజ్‌ని నాగార్జున ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు..? ఎందుకు స్పందించలేదు..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో నాగార్జునకు ఏమైంది..? తారక్‌తో గొడవలా..? లేక వేరే ఏదైనా ప్రాబ్లమా..? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి.. నాగార్జున ఈ ఛాలెంజ్ గురించి స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments