Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ షోనా.. దణ్ణం పెట్టిన జయసుధ.. ఎందుకు?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (22:40 IST)
జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోను లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. ఇందులో నటించిన ఆర్టిస్టులకు మంచి పేరే ఉంది. న్యాయనిర్ణేతలుగా ఉన్న రోజా, నాగబాబుల గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. వారిద్దరి క్రేజ్ ఈ షోతో అమాంతం పెరిగిపోయింది.
 
అయితే రాజకీయాల్లో ఇద్దరూ బిజీగా ఉన్నారు. రోజా వైసిపి నుంచి పోటీ చేయగా నాగబాబు జనసేన నుంచి పోటీ చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షోకు న్యాయనిర్ణేతల గురించి కొంతమందిని ఎంచుకున్నారు. అందులో జయసుధ కూడా ఒకరు. జయసుధను కలిసినప్పుడు ఆమె జబర్దస్త్ షోకి నేను చేయాలా అని దణ్ణం పెట్టేశారట.
 
ఆ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తే నాకున్న పేరు మొత్తం పోతుంది. తెలుగు సినీ పరిశ్రమలో నాకంటూ ఒక గౌరవం ఉంది. అది పోగొట్టుకోవాలనుకోలేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ దణ్ణం పెట్టేశారట జయసుధ. దీంతో రోజా స్థానంలో మీనాను, నాగబాబు స్థానంలో శేఖర్ మాస్టర్‌ను తీసుకున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments