Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ షోనా.. దణ్ణం పెట్టిన జయసుధ.. ఎందుకు?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (22:40 IST)
జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోను లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. ఇందులో నటించిన ఆర్టిస్టులకు మంచి పేరే ఉంది. న్యాయనిర్ణేతలుగా ఉన్న రోజా, నాగబాబుల గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. వారిద్దరి క్రేజ్ ఈ షోతో అమాంతం పెరిగిపోయింది.
 
అయితే రాజకీయాల్లో ఇద్దరూ బిజీగా ఉన్నారు. రోజా వైసిపి నుంచి పోటీ చేయగా నాగబాబు జనసేన నుంచి పోటీ చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షోకు న్యాయనిర్ణేతల గురించి కొంతమందిని ఎంచుకున్నారు. అందులో జయసుధ కూడా ఒకరు. జయసుధను కలిసినప్పుడు ఆమె జబర్దస్త్ షోకి నేను చేయాలా అని దణ్ణం పెట్టేశారట.
 
ఆ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తే నాకున్న పేరు మొత్తం పోతుంది. తెలుగు సినీ పరిశ్రమలో నాకంటూ ఒక గౌరవం ఉంది. అది పోగొట్టుకోవాలనుకోలేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ దణ్ణం పెట్టేశారట జయసుధ. దీంతో రోజా స్థానంలో మీనాను, నాగబాబు స్థానంలో శేఖర్ మాస్టర్‌ను తీసుకున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments