Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ ఒక్కసారిగా పారితోషికం ఎందుకు పెంచారు?

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (16:49 IST)
కరోనాకు ముందు సోనూసూద్ సినిమాల్లో విలన్‌గా పరిచయమే. కానీ కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు. ఆపదలో ఉన్నా ఆదుకో అన్నా అని పిలిచేవారందరీ చేరువయ్యాడు. తన వంతు సహాయం చేశాడు.
 
ఒకవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు సోనూసూద్. అతను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య మూవీలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా అఖండ సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. అఖండ చిత్రంలో ఒక కీలక పాత్రను కూడా పోషించబోతున్నారట.
 
అయితే ఆ క్యారెక్టర్ చేయాలంటే 7 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారట సోనూసూద్. అల్లుడు అదుర్స్ సినిమాకు రెండు కోట్లు అందుకున్న సోను ఒకేసారి ఇంత మొత్తంలో పారితోషికాన్ని పెంచడంతో నిర్మాతలు అవాక్కయ్యారట. ముందుగా అనుకున్న బడ్జెట్ లెక్కల ప్రకారం సోనూకు అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సోనూ అంతమొత్తం అడిగితే తప్పేమీలేదంటున్నారు అభిమానులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

Red Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్

Seaplane: మార్చి నాటికి తిరుపతి కల్యాణి డ్యామ్‌లో సీప్లేన్ సేవలు

North Andhra: అల్పపీడనం- ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరప్రాంతంలో భారీ వర్షాలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments