Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతా ఆర్ట్స్‌లో మ‌హేష్ బాబు సినిమా ఏమైంది..?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (21:23 IST)
సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఇది మ‌హేష్ కి 25వ చిత్రం. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సమ్మ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ సంస్థ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో సినిమా నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వచ్చాయి. అంతేకాకుండా ఈ భారీ చిత్రానికి అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు అనే వార్త కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 
అయితే.. మ‌హేష్ మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత సుకుమార్‌తో సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ మూవీ త‌ర్వాత సందీప్ రెడ్డి వంగాతో మ‌హేష్ సినిమా ఉంటుంద‌ని తెలిసింది. అయితే.. సందీప్ రెడ్డి ద‌గ్గ‌ర మ‌హేష్‌తో మూవీ చేసేందుకు ఫుల్ స్ర్కిప్ట్ లేద‌ట‌. 
 
అందుచేత గీతా ఆర్ట్స్ సంస్థ వేరే రైట‌ర్‌తో క‌థ రాయిస్తుంద‌ని తెలిసింది. వేరే క‌థ‌ను డైరెక్ట్ చేసేందుకు సందీప్ రెడ్డి ఓకే చెప్పాడ‌ట‌. అయితే... మ‌హేష్-సందీప్ కాంబినేష‌న్లో రూపొందే మూవీ కోసం క‌థ రాస్తున్న రైట‌ర్ ఎవ‌రు..? ఇది ఏ త‌ర‌హా చిత్రం అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments