Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు పాదపూజ చేసిన ప్రణీత- నెట్టింట వైరల్ అవుతోన్న పిక్చర్ (video)

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (18:28 IST)
Pranitha
ప్రముఖ నటి ప్రణీత సుభాష్ సంప్రదాయబద్ధంగా మారిపోయింది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ సరసన నటించి.. ఓ పాటలో బాపు గారి బొమ్మో అనిపించుకున్న ప్రణీత.. పెళ్లయ్యాక పూర్తిగా సాంప్రదాయ బద్ధమైన పద్ధతులు పాటిస్తోంది. తాజాగా పసుపు రంగు దుస్తులతో మెరిసిపోయిన ప్రణీత.. తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.  
 
ఆ ఫోటోలో, ప్రణీత భీమన అమావాస్య అనే ఆచారాన్ని ప్రదర్శిస్తున్నట్లు చూడవచ్చు. వివాహిత స్త్రీలు తమ భర్తకు ఆచారం ప్రకారం పాద పూజ చేస్తారు. దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం ప్రార్థిస్తారు. అలాగే సుఖసంతోషాలతో కూడా  జీవితం కోసం ప్రార్థించడానికి ప్రత్యేక పూజలు చేయడం ఆచారం. ఈ పూజను ప్రణీత చేసింది. దీనికి సంబంధించిన పిక్చర్ వైరల్ అయ్యింది. 
 
వైరల్ పిక్చర్‌లో, ప్రణిత పసుపు సల్వార్ సూట్ ధరించి, తన భర్త నితిన్ రాజు పాదాల దగ్గర కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఆమె అతని పాదాలను పూలతో అలంకరించడం, వాటిని సున్నితంగా తాకడం కనిపిస్తుంది. తన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి సంప్రదాయాన్ని నిలబెట్టిన ప్రణీతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments