Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజతో అనుష్క శెట్టి, విక్రమార్కుడు సీక్వెల్ ప్లాన్?

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (10:47 IST)
రవితేజ-అనుష్కశెట్టి నటించిన విక్రమార్కుడు చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది రాజమౌళి. విక్రమార్కుడు చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

 
ఈ చిత్రంలో హీరోగా రవితేజ సరసన స్వీటీ అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ స్టోరీ రెడీ చేసినట్లు ఫిలిమ్ సర్కిళ్లలో చెప్పుకుంటున్నారు. ఐతే ఈ చిత్రాన్ని దర్శకత్వం చేసేది రాజమౌళి కాదట. సంపత్ నంది అని టాలీవుడ్ న్యూస్.

 
మొత్తమ్మీద ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితో మరోసారి రవితేజ-అనుష్కల క్రేజీ కాంబినేషన్ చూడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments