Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజతో అనుష్క శెట్టి, విక్రమార్కుడు సీక్వెల్ ప్లాన్?

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (10:47 IST)
రవితేజ-అనుష్కశెట్టి నటించిన విక్రమార్కుడు చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది రాజమౌళి. విక్రమార్కుడు చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

 
ఈ చిత్రంలో హీరోగా రవితేజ సరసన స్వీటీ అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ స్టోరీ రెడీ చేసినట్లు ఫిలిమ్ సర్కిళ్లలో చెప్పుకుంటున్నారు. ఐతే ఈ చిత్రాన్ని దర్శకత్వం చేసేది రాజమౌళి కాదట. సంపత్ నంది అని టాలీవుడ్ న్యూస్.

 
మొత్తమ్మీద ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితో మరోసారి రవితేజ-అనుష్కల క్రేజీ కాంబినేషన్ చూడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments