Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ చిత్రంలో విజయశాంతి... ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాత సై

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:56 IST)
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న మహర్షి సినిమా మే 9వ తేదీన విడుదల కాబోతోంది. దీని తర్వాత మహేష్‌బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు. జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమాలో అలనాటి నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.  
 
ఈ సినిమా కోసం ఇప్పటికే యూనిట్ ఆమెను సంప్రదించారు. అయితే మహేష్ సినిమా కావడంతో ఇందులో నటించేందుకు రాములమ్మ ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా, ఇందులో నటించేందుకు విజయశాంతి భారీగా కోటిన్నర డిమాండ్ చేసిందని వినికిడి. ఎక్కువ మొత్తం అయినప్పటికీ ఆ మొత్తాన్ని ఇచ్చేనందుకు నిర్మాతలు రెడీగా ఉన్నట్లు సమాచారం. 
 
విజయశాంతి హీరోయిన్‌గా చేస్తున్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. అప్పట్లో శ్రీరాములమ్మ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత కూడా విజయశాంతి అనేక సినిమాలు చేసింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇన్నాళ్లకు తిరిగి వెండితెరపై కనిపించబోతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments