బాలయ్యతో పోటీ పడనున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. సీన్స్ అదిరిపోతాయట!

Webdunia
సోమవారం, 4 జులై 2022 (21:59 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే బాలకృష్ణ అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నారు.
 
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపుడితో సినిమా చేయనున్నారు.
 
ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ విడుదలైంది. అనిల్ రావిపూడి బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణతో లేడీ విలన్ పోటీ పడిబోతున్నట్లు తెలుస్తోంది. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 
 
ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ సినిమాలో కూడా ఈమె బాలయ్యతో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 107 సినిమాలో కూడా వరలక్ష్మి నటిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments