Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబు, త్రిషల పెళ్లిపై ప్రకటన... ముహూర్తం ఎప్పుడు?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (11:31 IST)
Trisha
శింబు, త్రిషల పెళ్లంటూ జోరుగా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రిష యంగ్ ప్రొడ్యూసర్ వరుణ్ మణియన్‌ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఆ పెళ్లి నిశ్చితార్థంతో ఆగిపోయింది. త్రిష పెళ్లి ఆగిపోవడానికి కారణం పెళ్లి తరువాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తానని గట్టిగా చెప్పడమేనని, అది వరుణ్ మణియన్‌కి నచ్చకపోవడం వల్లే త్రిష అతనితో వివాహాన్ని రద్దు చేసుకుందని తమిళనాట వార్తలు వినిపించాయి.
 
అయితే తాజాగా ఆ వార్తల్లో నిజం లేదని, త్రిష - వరుణ్ మణియన్‌ల వివాహం ఆగిపోవడానికి ప్రధాన కారణం హీరో శింబు అని ప్రచారం మొదలైంది. దీనిపై శింబు తండ్రి రాజేందర్ మాట్లాడేందుకు నిరాకరించారు. తాజాగా అంటే ఈ నెల 22న శింబు సోషల్ మీడియాలోకి ఎంటర్ కాబోతున్నారట. ఇంత వరకు ఆయనకు ట్విట్టర్‌లో అకౌంట్‌లేదు. ఈ నెల 22న ఎంటరవుతున్నారట. 
 
ఇదే రోజు తన పెళ్లి వార్తని కూడా శింబు అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా త్రిష, శింబు ప్రేమాయణంలో వున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. మరి ఈ వార్తలకు శింబు చెక్ పెడతారా? ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments