Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకత్వానికి స్వస్తి చెప్తానని అంటున్న డాషింగ్ డైరెక్టర్!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (16:38 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న డాషింగ్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆయన ఒక చిత్రం తీశారంటే అది సంచలన విజయం ఖాయం. అలాంటి సినిమాల్లో 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్' అనే నేను చిత్రాలు ఉన్నాయి. ప్రతి చిత్రంలోనూ సమాజానికి ఉపయోగపడేలా ఓ సందేశం. ఒక చిత్ర కథతో మరొకదానికి పోలిక లేకుండా అద్భుతంగా తెరక్కించారు. ఇపుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన భవిష్యత్ ప్రణాళికపై ఆయన స్పందిస్తూ, అనుకోకుండా ఈ సినిమాకు మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది. ఇకపై వేగంగా సినిమాలు చేయాలనుకుంటున్నా. నేను మహా అయితే మరో అయిదారేళ్లు ఇండస్ట్రీలో వుంటానేమో. ఈ లోపే నేను చేయాలనుకుంటున్న సినిమాలన్నింటినీ చేసెయ్యాలి. సమయం వృథాగా పోతుంటే బాధగా ఉందన్నారు. 
 
ఇకపోతే, 'ఆచార్య' సినిమాలో రాంచరణ్ ఉన్నాడని కన్ఫామ్ చేశారు. అతని పక్కన హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. అయితే, ఈ చిత్ర కథ ఏ విధంగా ఉండబోతుందున్న విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments