Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ స్టోరీస్‌ ఆదాశర్మకు ఫుడ్ అలెర్జీ.. ఆస్పత్రిలో చేరిక

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (20:38 IST)
దక్షిణాది నటి ఆదాశర్మ కేరళ స్టోరీస్‌తో బాగా పాపులర్ అయ్యింది. హిందీ, తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో ఆదాశర్మ నటించింది. దర్శకుడు సుదీప్ సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' కలెక్షన్లతో వివాదాన్ని కూడా సృష్టించింది.
 
రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమాలో నటించినందుకు నటి అదా శర్మకు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, నటి ఆదా శర్మ తన తదుపరి చిత్రం ప్రమోషన్‌లో పాల్గొంది.

దీంతో ఆదాశర్మ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. ఫుడ్ అలర్జీ వంటి సమస్యలు ఉన్నాయని, చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారని కుటుంబీకులు తెలిపినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments