Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ స్టోరీస్‌ ఆదాశర్మకు ఫుడ్ అలెర్జీ.. ఆస్పత్రిలో చేరిక

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (20:38 IST)
దక్షిణాది నటి ఆదాశర్మ కేరళ స్టోరీస్‌తో బాగా పాపులర్ అయ్యింది. హిందీ, తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో ఆదాశర్మ నటించింది. దర్శకుడు సుదీప్ సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' కలెక్షన్లతో వివాదాన్ని కూడా సృష్టించింది.
 
రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమాలో నటించినందుకు నటి అదా శర్మకు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, నటి ఆదా శర్మ తన తదుపరి చిత్రం ప్రమోషన్‌లో పాల్గొంది.

దీంతో ఆదాశర్మ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. ఫుడ్ అలర్జీ వంటి సమస్యలు ఉన్నాయని, చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారని కుటుంబీకులు తెలిపినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments