Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసిన నితిన్ భార్య.. వైరల్

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (20:27 IST)
Nithin
నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న నితిన్, షాలిని కందుకూరి పెద్దల అంగీకారంతో జూలై 2020లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి నితిన్, షాలిని తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. షాలిని ఇటీవల తన వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. షాలిని తన భర్త రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. 
 
ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై షాలిని "జూలై 23" అని రాశారు. నితిన్, షాలినిల ఫోటోలపై నెటిజన్లు మోస్ట్ రొమాంటిక్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షాలిని తరచుగా తన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. నితిన్‌కి సంబంధించిన పోస్ట్‌లను కూడా పంచుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments