Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసిన నితిన్ భార్య.. వైరల్

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (20:27 IST)
Nithin
నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న నితిన్, షాలిని కందుకూరి పెద్దల అంగీకారంతో జూలై 2020లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి నితిన్, షాలిని తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. షాలిని ఇటీవల తన వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. షాలిని తన భర్త రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. 
 
ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై షాలిని "జూలై 23" అని రాశారు. నితిన్, షాలినిల ఫోటోలపై నెటిజన్లు మోస్ట్ రొమాంటిక్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షాలిని తరచుగా తన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. నితిన్‌కి సంబంధించిన పోస్ట్‌లను కూడా పంచుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్ నుంచి 'డిస్నీ క్రూయిజ్ లైన్' నౌకలో సముద్రయానం-2025లో ప్రారంభం

ఘాట్ రోడ్డులో మహిళను చంపేసిన చిరుతపులి, అటవీశాఖ మంత్రీ పవన్ కాపాడండీ (video)

పేదరిక నిర్మూలన.. కుప్పం నుంచే మొదలు.. సీఎం చంద్రబాబు

అమెరికాలో దారుణం... ఇండోఅమెరికన్‌ ముఖంపై ఒకే ఒక గుద్దుతో మృతి (video)

వివాహ విందు: చికెన్ బిర్యానీలో లెగ్ పీసులు ఎక్కడ..? కొట్టుకున్న అతిథులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments