Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క నిశ్శబ్దం చూసిన ప్రేక్షకులు నిశ్శబ్దం, కదిలించినా మాట్లాడటంలేదట, ఎందుకని?

audience
Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (12:04 IST)
బాహుబలి చిత్రం తర్వాత అనుష్కని మరో పాత్రలో చూళ్లేకపోతున్నారు ప్రేక్షకులు. అందుకేనేమో ఆమె నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం చిత్రం చూసి సైలెంట్ అయిపోతున్నారట. విషయం ఏంటంటే... ఇటీవలే ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన నిశ్శబ్దం చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారట. చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు.
 
దక్షిణాది సినీ ఇండస్ట్రీల నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో స్టార్, సీనియర్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలు ఏమాత్రం సక్సెస్ కాలేకపోతున్నాయి. పెంగ్విన్, వి చిత్రాలు ఎలాంటి హైప్‌తో వచ్చి ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో తెలుసు. ఐతే అనుష్క మెయిన్ లీడ్లో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న రాత్రి ప్రీమియర్స్‌తో రిలీజై నిరాశను మిగిల్చింది. మరి రాబోయే చిత్రాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments