Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

దేవి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (19:17 IST)
Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 సినిమా చేస్తున్నారు. తాజాగా  అన్నపూర్ణ స్టూడియోలో యాక్షన్‌ సీన్స్‌ జరుగుతున్నాయి. దర్శకుడు బోయపాటి చాలా కేర్‌ తీసుకుని  అఖండ సీక్వెల్‌ చేస్తున్నాడు. కాగా, అఖండ వంటి సినిమా కథల ఎంపికలో ఆయన కుమార్తె తేజస్విని పాత్ర వుందనీ, ఇకపై తన తండ్రి కథలు ఎలా వుండాలో సూచనలు చేస్తుందట. ఇక బాలకృష్ణ గురించి డేట్స్‌ను తేజస్విని  భర్త చూసుకుంటున్నాడు. 
 
కాగా, నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు 28 కోట్ల పారితోషికం తీసుకుంటున్న బాలకృష్ణ తాజాగా అఖండ 2కు  35 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఖుషీగా వున్న బాలకృష్ణ ఇటీవలే సంగీత దర్శకుడు థమన్‌ కు ఖరీదైన కారును కూడా గిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా, అఖండ 2 తాండవంలో రెండో పాత్ర శివుని  భక్డుతుడుగా వుంటుందట. ఇటీవలే మహాకుంభమేళాలో అందుకు సంబంధించిన సన్శానివేశాలు చిత్రీకరించారు. తాజాగా దానికి కొనసాగింపుగా హైదరాబాద్‌ లో చిత్రీకరిస్తున్నారు.
 
దాకు మహారాజ్ సినిమా వంద కోట్ల క్లుబ్ లో చేరింది. హిందీలో ఈ సినిమా రిలీజ్ అయింది. త్యరలో ఓ.టి.టి. లో  రాబోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments