Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2కోట్ల రింగ్ కాదు.. బాటిల్ ఓపెనర్‌‌తో ఫొటో షూట్‌ చేశాను..

Webdunia
బుధవారం, 26 జులై 2023 (21:09 IST)
Tamannah
తెల్లపిల్ల తమన్నా రూ.2కోట్ల విలువైన ఆ రింగ్‌ను గిఫ్ట్‌గా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన తమన్నా.. అది డైమండ్ ఉంగరం కాదని.. ఈ వార్తలను తమన్నా ఖండించింది. అది డైమండ్ రింగ్ కాదని, ఓ బాటిల్ ఓపెనర్‌‌తో ఫొటో షూట్‌ చేసినట్టు ఇన్‌‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా వెల్లడించింది. 
 
ప్రపంచంలో ఐదో అతి పెద్ద వజ్రం పొదిగిన ఉంగరంతో ధరించిన తమన్నా ఫొటోలు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీని విలువ రూ. 2 కోట్లు అని, ఈ డైమండ్ రింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల నుంచి ఆమెకు బహుమతిగా లభించిందని జోరుగా వార్తలు వచ్చాయి. 
 
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డిలో తమన్నా నటనకు గాను ఈ ఉంగరాన్ని తమన్నాకు ఉపాసన గిఫ్టుగా ఇచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని.. అది డైమండ్ రింగ్ కాదని క్లారిటీ ఇచ్చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments