రూ.2కోట్ల రింగ్ కాదు.. బాటిల్ ఓపెనర్‌‌తో ఫొటో షూట్‌ చేశాను..

Webdunia
బుధవారం, 26 జులై 2023 (21:09 IST)
Tamannah
తెల్లపిల్ల తమన్నా రూ.2కోట్ల విలువైన ఆ రింగ్‌ను గిఫ్ట్‌గా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన తమన్నా.. అది డైమండ్ ఉంగరం కాదని.. ఈ వార్తలను తమన్నా ఖండించింది. అది డైమండ్ రింగ్ కాదని, ఓ బాటిల్ ఓపెనర్‌‌తో ఫొటో షూట్‌ చేసినట్టు ఇన్‌‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా వెల్లడించింది. 
 
ప్రపంచంలో ఐదో అతి పెద్ద వజ్రం పొదిగిన ఉంగరంతో ధరించిన తమన్నా ఫొటోలు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీని విలువ రూ. 2 కోట్లు అని, ఈ డైమండ్ రింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల నుంచి ఆమెకు బహుమతిగా లభించిందని జోరుగా వార్తలు వచ్చాయి. 
 
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డిలో తమన్నా నటనకు గాను ఈ ఉంగరాన్ని తమన్నాకు ఉపాసన గిఫ్టుగా ఇచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని.. అది డైమండ్ రింగ్ కాదని క్లారిటీ ఇచ్చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments