Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రం.. బడ్జెట్ రూ.150 కోట్లు

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'బాహుబ‌లి'. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌డానికి రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక రెడీ చేస్తున

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (16:57 IST)
ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'బాహుబ‌లి'. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌డానికి రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక రెడీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన రానుంది. 
 
ఈ సినిమా తర్వాత ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. తెలుగు.. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి రూ.150 కోట్లు ఖర్చు పెట్టనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
హాలీవుడ్‌కి చెందిన టాప్ టెక్నీషియన్స్‌ను తీసుకోనున్నారని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. మొత్తానికి ప్రభాస్ తదుపరి సినిమా కూడా భారీదేనన్నమాట!
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments