Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ మూవీ కోసం సింగీతం, అసలు సీక్రెట్ ఇదే

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:10 IST)
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కాదు పాన్ వరల్డ్ మూవీ అనగానే అసలు కథ ఏంటి.? ప్రభాస్‌ని నాగ్ అశ్విన్ ఎలా చూపించబోతున్నారు అని అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను ఆసక్తి ఏర్పడింది.
 
అయితే.. కథ గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావును ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఆయన గైడెన్స్‌లో నాగ్ అశ్విన్‌లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. అయితే.. ఈ మూవీ స్టోరీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇది టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో రూపొందే సినిమా అట.
 
సింగీతం శ్రీనివాసరావు టైమ్ మిషన్ కాన్సెప్ట్ తోనే ఆదిత్య 369 సినిమాని తీసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా ఆదిత్య 999 తీయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు కానీ.. ఇంకా సెట్ కాలేదు.
 
ఇదిలా ఉంటే... టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో సినిమా తీసిన అనుభవం ఉండటం వలన ఈ మూవీకి ఆయన ఎక్స్‌పీరియన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే సింగీతం శ్రీనివాసరావును ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలిసింది. ఇది ప్రభాస్ మూవీ కోసం సింగీతంను తీసుకోవడం వెనకున్న సీక్రెట్..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments