Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధర చుంబనాలే ఆ హీరోయిన్‌కు ప్లస్.. బాలీవుడ్లో అదరగొడతానంటూ ధీమా..

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (21:02 IST)
లేటైనా లేటెస్ట్ అన్నట్లుగా షాలినీ పాండేకు లక్ లక్కలా పట్టుకుంది. మొన్నటివరకు ఒక్క సినిమా కోసం నానా తిప్పల పడ్డ ఈ భామకు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ నుంచే భారీ ఆఫర్లు వచ్చిందట. అది కూడా ఏకంగా మూడు సినిమాలకు ప్యాకేజీ. అంటే ఈ మూడు సినిమాలో ఏది పెద్ద హిట్ అయినా షాలినికి మరికొంతమంది కెరీర్ పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
 
అయితే ఇదేమీ చిన్న ఆఫర్ కాదు. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశిరాజ్ ప్రొడక్షన్ వాళ్ళు షాలినితో మూడు సినిమాలకు కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఇందులో ఫస్ట్ మూవీనే రణ్ వీర్ సింగ్ తో ఉంటుందట. మామూలుగా రణవీర్ కథాబలంలేని సినిమాలను ఒప్పుకోరట. అందుకే ఈ సినిమా షాలినికి పెద్ద ప్లస్ అవుతుందన్న ప్రచారం ఉంది. 
 
దివ్యాంగ్ టక్కర్ అనే కొంత్త దర్సకుడితో రెండవ సినిమా కూడా చేయనుంది షాలినీ పాండే. వచ్చేనెల సినిమా సెట్స్ మీదక వెళ్ళబోతోందట. అలాగే మూడో సినిమా కూడా కథ కూడా సిద్థంగా ఉందట. తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసిందట షాలిని. మొత్తం మీద షాలినీ నటన నచ్చడం వల్లే ఆమెతో భారీ కాంట్రాక్ట్ చేసుకున్నట్లు యశోరాజ్ సంస్ధ ప్రతినిధులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

Andhra liquor scam: వైకాపాకు కొత్త తలనొప్పి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సమన్లు

హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్‌డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments