Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ మాయ చేసావే సీక్వెల్.. సమంత స్థానంలో రష్మిక..?

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (17:11 IST)
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయ చేశావే సినిమా భారీ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా హోల్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతన్య, సమంత కెమిస్ట్రీ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన చైతూ-శామ్ ఆపై విడాకులు కూడా తీసేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తారాగణం ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది. రెండో పార్టులో నాగచైతన్య హీరోగా నటిస్తాడని, హీరోయిన్ సమంత స్థానంలో రష్మిక మందన నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments