Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్‌ తేజ్‌తో టచ్‌లో ఉన్న సాయిపల్లవి.. ఎందుకు?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (18:56 IST)
సాయిపల్లవిలో జోరు తగ్గిందా.. ఆమెకు ఛాన్సులు తగ్గాయా. ఈ విషయంపై సాయిపల్లవే స్పష్టత ఇస్తోంది. స్లో అండ్ స్టడీ అవసరం అంటోంది. ఆవేశపడి సంవత్సరానికి 5 సినిమాలు చేయడం కన్నా.. ఆలోచించి.. మంచి కథతో ఉన్న సినిమాలు రెండు చేస్తే చాలంటోంది సాయిపల్లవి. ఉన్నట్లుండి సాయిపల్లవిలో ఎందుకీ మార్పు..
 
సాయిపల్లవి పూర్తిగా స్లో అయ్యింది. ఎందుకో ఏ రేంజ్‌కో వెళుతుందనుకున్న సాయిపల్లవి ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఎంసిఎ హిట్‌తో ఆమెకు ఎంతో క్రేజ్ వచ్చింది. అయితే ఈ యేడాది కణం సినిమా తప్ప మరొకటి విడుదల చేయలేదు. ప్రస్తుతం సాయిపల్లవి పడిపడి లేచే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరో. వచ్చే నెల 21వ తేదీన విడుదల కానుంది. 
 
మొదట్లో ఈ సినిమా కోసం చాలా డేట్స్ ప్రకటించారు. చివరకు డిసెంబర్ 21వ తేదీని ఫిక్స్ చేశారు. అంతేకాకుండా సూర్య సరసన ఎన్ జికె మూవీలోను, ధనుష్ సరసన మారి సినిమాలోను నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే యేడాది విడుదల కానున్నాయి.

సినీ పరిశ్రమలో తనకున్న మంచి పేరును అలాగే కొనసాగించాలన్న ఆలోచనతోనే సాయిపల్లవి తన వేగాన్ని తగ్గించిందట. తనకు బాగా నచ్చిన హీరో వరుణ్‌ తేజ్ సలహాతో ఆచితూచి అడుగులు వేస్తోందట సాయిపల్లవి. కథ నచ్చి, సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంటేనే సినిమాలు చేయమని వరుణ్‌ చెప్పడంతోనే సాయిపల్లవి ఇలా చేస్తోందంటూ సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments