Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైట‌ర్‌గా మారుతున్న మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్..!

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (22:03 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి అందరి దృష్టి ఆక‌ర్షించాడు. అయితే... ఆ త‌ర్వాత స‌రైన క‌థ‌లు ఎంచుకోక‌పోవ‌డంతో ఈమ‌ధ్య న‌టించిన తిక్క‌, విన్న‌ర్, ఇంటిల్ జెంట్, జ‌వాన్, తేజ్ ఐ ల‌వ్ యు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే... తేజు ఇప్పుడు రైట‌ర్‌గా మార‌బోతున్నాడ‌ట‌. 
 
అవును... తేజు ఓ క‌థ రాస్తున్నాడ‌ట‌. త‌న మూవీకి స్వయంగా సాయి ధరమ్ తేజ్ కథను రాసుకోవ‌డం విశేషం. కథ పూర్తైతే స్క్రీన్ ప్లే పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడట సాయి ధరమ్. అంతా బాగానే ఉంది కానీ.. అసలు వరుస ఫ్లాప్‌లతో సతమవుతున్న తేజ్ స‌డ‌న్‌గా రైట‌ర్‌గా మార‌డం ఏమిటో అర్ధం కావ‌డం లేదంటున్నారు నెటిజ‌న్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments