Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ పైన జబర్దస్త్, జడ్జిగా రోజా సెల్వమణి

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (19:05 IST)
జబర్దస్త్ ఎపిసోడ్ వస్తుందంటే చాలు, జనం టివీలకు అతుక్కుపోతారు. అన్‌లిమిటెడ్ కామెడీ.. స్కిట్లతో కంటెన్స్టెంట్ల హడావిడి కనిపిస్తుంటుంది. అయితే కరోనా పుణ్యమా అని పాత ఎపిసోడ్‌లను రీప్లే చేశారు. అయితే మళ్ళీ ఎపిసోడ్లు ప్రారంభమయ్యాయి. 
 
ఈ నెల 25వ తేదీ నుంచి జబర్దస్త్ ఫ్రెష్‌గా స్టార్ట్ కాబోతోంది. ఇందులో రోజా మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జడ్జిగా ఆమె వ్యవహరించబోతున్నారు. మొత్తం ఆరు టీంలు మరోసారి తమ సత్తా చాటబోతోంది. ఈసారి ఏకంగా కోవిడ్-19 పైనే సెటైర్లు వేస్తూ స్కిట్లు ఉంటుందంటున్నారు నిర్వాహకులు.
 
అయితే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ హిమజ. బిగ్ బాస్ ఫేమ్ హిమజ హైపర్ ఆది టీంలో కనిపించబోతోంది. ఆమె వెరైటీగా ఎపిసోడ్లలో కనిపించబోతోంది. ఇక జడ్జిలలో మనో కొనసాగనున్నారు. టీంలు మాత్రం అందరూ వాళ్ళే. ఈ నెల 25వతేదీ నూతన ఎపిసోడ్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments