కరోనావైరస్ పైన జబర్దస్త్, జడ్జిగా రోజా సెల్వమణి

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (19:05 IST)
జబర్దస్త్ ఎపిసోడ్ వస్తుందంటే చాలు, జనం టివీలకు అతుక్కుపోతారు. అన్‌లిమిటెడ్ కామెడీ.. స్కిట్లతో కంటెన్స్టెంట్ల హడావిడి కనిపిస్తుంటుంది. అయితే కరోనా పుణ్యమా అని పాత ఎపిసోడ్‌లను రీప్లే చేశారు. అయితే మళ్ళీ ఎపిసోడ్లు ప్రారంభమయ్యాయి. 
 
ఈ నెల 25వ తేదీ నుంచి జబర్దస్త్ ఫ్రెష్‌గా స్టార్ట్ కాబోతోంది. ఇందులో రోజా మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జడ్జిగా ఆమె వ్యవహరించబోతున్నారు. మొత్తం ఆరు టీంలు మరోసారి తమ సత్తా చాటబోతోంది. ఈసారి ఏకంగా కోవిడ్-19 పైనే సెటైర్లు వేస్తూ స్కిట్లు ఉంటుందంటున్నారు నిర్వాహకులు.
 
అయితే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ హిమజ. బిగ్ బాస్ ఫేమ్ హిమజ హైపర్ ఆది టీంలో కనిపించబోతోంది. ఆమె వెరైటీగా ఎపిసోడ్లలో కనిపించబోతోంది. ఇక జడ్జిలలో మనో కొనసాగనున్నారు. టీంలు మాత్రం అందరూ వాళ్ళే. ఈ నెల 25వతేదీ నూతన ఎపిసోడ్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments