రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా రవితేజ.. అల్లు అర్జున్ పాత్ర ఎలా వుంటుంది?

బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా మాస్ మహారాజ రవితేజ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ''టచ్ చేసి చూడు'' చిత్రంతో తన నటనను మ

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:03 IST)
బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా మాస్ మహారాజ రవితేజ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ''టచ్ చేసి చూడు'' చిత్రంతో తన నటనను మరోసారి నిరూపించుకున్న రవితేజ.. రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా నటించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజమౌళి మల్టీస్టారర్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వున్నారు. 
 
వీరితో పాటు తాజాగా రవితేజ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇందులో చెర్రీ, ఎన్టీఆర్ బాక్సర్లుగా, సోదరుగా కనిపించనున్నారు. ఇక రవితేజ విలన్‌గా దర్శనమివ్వనున్నాడని.. అయితే అల్లు అర్జున్ రోల్ ఎలా వుంటుందనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
అయితే ఈ సినిమాపై వార్తలు, వదంతులు వస్తున్నాయే కానీ ఇంకా బాహుబలి మేకర్ రాజమౌళి నుంచి గానీ, చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ సినిమా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments