Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి.. కాంట్రాక్ట్ తలనొప్పి.. మిస్సైతే గోవిందా!

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:49 IST)
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. కరోనా కారణంగా వీళ్ళ పెళ్లికి బ్రేక్ పడింది. తాజాగా ఈ జంట ఏప్రిల్‌ రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే.. రణబీర్, అలియా తమ వివాహానికి సంబంధించిన పనులను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా చేయించుకున్నారంటూ ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 
 
అలియా- రణబీర్ తమ పెళ్లిని చాలా సీక్రేట్‌గా ఉంచాలని చూస్తున్నారట. ఫ్యాన్స్ హడావుడి లేకుండా కేవలం రిలేటీవ్స్ మధ్య ఒక్కటి కావాలనుకుంటున్నారట. 
 
అందుకోసం వీరు ప్రత్యేకంగా తమ వెడ్డింగ్ టీమ్‌ని కాంట్రాక్టు అడుగుతున్నారట. ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, పెళ్లి పనులు చేసేవారు, డెకరేషన్ టీమ్, డీజే టీమ్, డిజైనర్ టీమ్ ఇలా పెళ్లి కోసం పనిచేసే ప్రతిఒక్కరి వద్ద కాంట్రాక్ట్ రాయించుకొని సంతకాలు పెట్టించుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. 
 
ఒక్కవేళ్ళ బై మిస్టేక్ అయినా ఒక్క ఫోటో బయటకు వచ్చినా.. కాంట్రాక్ట్‌లోని అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరట. దీంతో వీళ్ల పెళ్లికి సంబంధించిన ఈ కాంట్రాక్ట్ పద్ధతి హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

వామ్మో, గాలిలో వుండగా విమానం ఇంజిన్‌లో మంటలు, అందులో 273 మంది ప్రయాణికులు (video)

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments