Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్-మహేష్ బాబుతో రాజమౌళి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఏంటా? అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చసాగుతోంది. రాజమౌళి బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్త

Webdunia
శనివారం, 15 జులై 2017 (17:19 IST)
బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఏంటా? అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చసాగుతోంది. రాజమౌళి బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తారని.. తెలుగులో ఎన్టీఆర్-మహేష్ బాబు కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ చేసే ఛాన్స్ ఉందనే వార్త వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో నిజం లేదనే వార్త కూడా వినిపిస్తోంది. 
 
రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కథను పూర్తిచేసే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారట. కథ పూర్తి కాగానే నటీనటుల ఎంపిక మొదలవుతుందని సమాచారం.
 
ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రకటించారు. దీంతో రాజమౌళి తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తోనే ఉంటుందని.. అయితే మహేష్ బాబు కూడా ఆ సినిమాలోనే వుంటారని టాక్. ఎన్టీఆర్, మహేశ్‌బాబుతో రాజమౌళి మల్టీస్టారర్‌గా భారీ బడ్జెట్‌తో సినిమా తీయబోతున్నారని.. ఈ సినిమా కూడా బంపర్ హిట్ కావడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments