Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్-చెర్రీతో రాజమౌళి సినిమా.. సంక్రాంతికి అధికారిక ప్రకటన

ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాహుబలి సినిమా మేకర్ రాజమౌళి.. ప్రస్తుతం తదుపరి సినిమా దృష్టి సారించారు. రాజమౌళి బాహుబలికి తర్వాత ఎన్టీఆర్-చెర్రీతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (16:43 IST)
ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాహుబలి సినిమా మేకర్ రాజమౌళి.. ప్రస్తుతం తదుపరి సినిమా దృష్టి సారించారు. రాజమౌళి బాహుబలికి తర్వాత ఎన్టీఆర్-చెర్రీతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ఈ సినిమాలో ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత వుంటుందని ఫిలిమ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇకపోతే.. ఈ సినిమాపై అధికార ప్రకటన కోసం రాజమౌళి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. సంక్రాంతికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దర్శకధీరుడు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. సంక్రాంతికి అధికారిక ప్రకటన చేసే ఈ మల్టీస్టారర్ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌పైకి రానుంది. దాదాపు పదినెలల పాటు నిర్విరామంగా ఈ షూటింగ్ జరుగుతుందని టాక్. 
 
ఇందులో భాగంగా బోయపాటితో చరణ్ .. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేసే సినిమాలు, అక్టోబర్ నాటికి పూర్తయ్యేలా చూసుకోమని ఇద్దరు హీరోలకి రాజమౌళి చెప్పారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ల కోసం రాజమౌళి వేట మొదలెట్టారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments