Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అన్ స్టాటపబుల్ బాలయ్య" షోకు "పుష్ప"రాజ్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:48 IST)
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్‌లు మరోమారు ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రైవేట్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో బాలకృష్ణ "అన్ స్టాపబుల్ బాలయ్య" అనే షోను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరుకానున్నారు. 
 
ఈ షోలో ఇప్పటికే మోహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి తదితరులు వచ్చి సందడి చేశారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేనిలు కూడా హాజరై ఆటపట్టించారు. వీరిద్దరికి సంబంధించిన షో ఈ నెల 24వ తేదీన టెలికాస్ట్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో "అఖండ" చిత్రంతో బాలయ్య, "పుష్ప" చిత్రంతో అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టారు. ఇపుడు వీరిద్దరూ కలిసి ఒకే వేదికను షేర్ చేసుకోనున్నారు. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే "అఖండ" ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నందమూరి అభిమానులు ఖుషీ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments