Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి డైరెక్షన్లో నాగ్ మూవీ నిజమేనా..?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (14:15 IST)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫైటర్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ మూవీని పూరి- ఛార్మి- కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కాస్త తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే... లాక్ డౌన్ టైమ్‌లో పూరి వరుసగా కథలు రాస్తున్నారు. చిరంజీవి కోసం పూరి కథ రాసారని వార్త వచ్చింది. ఆ తర్వాత బాలయ్య కోసం కూడా పూరి కథ రాసారని మరో వార్త వచ్చింది. అలాగే వెంకీ 75వ చిత్రం కోసం పూరిని కాంటాక్ట్ చేసారని కూడా ఓ వార్త వచ్చింది.
 
తాజా వార్త ఏంటంటే... టాలీవుడ్ కింగ్ నాగార్జున కోసం కూడా పూరి ఓ స్టోరీ రెడీ చేసారట. ఇప్పటివరకు నాగ్ - పూరి కలిసి శివమణి, సూపర్ సినిమాలు చేసారు. ఇప్పుడు మూడవ సినిమా చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచో నాగ్‌తో పూరి సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. కుదరలేదు. ఈసారి సెట్ అయ్యిందని బలంగా వినిపిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments