Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

సెల్వి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (22:19 IST)
ధూమ్ ఫ్రాంచైజీలో భాగంగా ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్ కానుంది. ఇందులో అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా నటిస్తున్నారు. విలన్‌గా రణబీర్ కపూర్‌ను ఖరారు చేశారు. వైఆర్ఎఫ్ ఆదిత్య చోప్రాతో పాటు దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ప్రస్తుతం ధూమ్-4 కోసం హీరోయిన్ వేటలో వున్నారు. 
 
ధూమ్-4 హీరోయిన్‌గా ఖరారయ్యే లిస్టులో కియారా అద్వానీ వుండే ఛాన్సుంది. అలాగే సిటాడెల్: హనీ బన్నీలో సూపర్ లుక్, అవతార్‌లో కనిపించబోతున్న సమంత వద్ద కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 
 
అలాగే రణబీర్‌తో స్క్రీన్‌పై ఐకానిక్ కెమిస్ట్రీని కలిగి ఉన్న దీపికా కూడా రేసులో ఉంది. ఇంకా అలియా భట్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా కూడా మహిళా ప్రధాన పాత్రలో నటించడానికి సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments