Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం... మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిమ

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (20:15 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం లభించనుంది. ప్రఖ్యాత మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో చెర్రీ మైనపు బొమ్మను ప్రతిష్టించనున్నారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‍‌లో ప్రముఖుల మైనపు బొమ్మలు ఏర్పాటు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా టుస్సాడ్ ప్రతినిధులు రామ్ చరణ్ కొలతలు తీసుకున్నారు. చెర్రీ మైనపు బొమ్మను 2025 వేసవి నాటికి అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సినిమా రంగానికి చెర్రీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అరుదైన గౌరవం కల్పించనున్నారు. 
 
సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో తనకు స్థానం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తు్న్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు. తాను చిన్న వయసులో ఉన్నపుడు దిగ్గజ వ్యక్తులను అక్కడ చూసి ఆనందించేవాడినని, కానీ, ఏదో రోజున అలాంటి వారి మధ్య తాను ఉంటానని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. సినిమా కోసం తాను పడే తపన, కృషి, అభిరుచికి ఇది గుర్తింపు అన్నారు. ఇలాంటి అద్భుతమైన అవకాశం దక్కించుకున్నందుకు తాను మ్యూజియం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments