Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో'కి ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా... నిర్మాతలు ఆశ్చర్యపోయారట...

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (15:04 IST)
సాహో సినిమా గురించి ఎంత ప్రచారం జరుగుతుందో... ఈ సినిమాకు ప్రభాస్ తీసుకున్న పారితోషికం గురించి అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలో ప్రభాస్ 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. 
 
సాహో మూవీని ప్రభాస్ సన్నిహితులు తీసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే భాగస్వామ్యులయ్యారు. భాగస్వామి అవడం వల్ల వారి పెట్టుబడి పోగా మిగిలిన మొత్తం షేర్ మొత్తం 100 కోట్లు ప్రభాస్‌కు మిగులుతుందట. అయితే ఈ స్థాయిలో ప్రచారం జరుగుతుండడంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు డార్లింగ్.
 
సాహో మూవీ ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. తన రెగ్యులర్ పారితోషికం నుంచి 25 శాతం నిర్మాతలకు ఇచ్చానని, సినిమా బడ్జెట్ ఎక్కువైన కారణంగా పారితోషికం వారికి భారం కాకూడదని నిర్ణయించుకుని చాలా తక్కువగా తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు ప్రభాస్. ఐతే పారితోషికంలో 25 శాతం తిరిగి ఇవ్వడంతో నిర్మాతలు షాకయ్యారట. ప్రభాస్ నిర్ణయానికి వారు హ్యాట్సాప్ చెప్పారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

Hyderabad: పేషెంట్‌ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments