Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో'కి ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా... నిర్మాతలు ఆశ్చర్యపోయారట...

Prabhas
Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (15:04 IST)
సాహో సినిమా గురించి ఎంత ప్రచారం జరుగుతుందో... ఈ సినిమాకు ప్రభాస్ తీసుకున్న పారితోషికం గురించి అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలో ప్రభాస్ 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. 
 
సాహో మూవీని ప్రభాస్ సన్నిహితులు తీసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే భాగస్వామ్యులయ్యారు. భాగస్వామి అవడం వల్ల వారి పెట్టుబడి పోగా మిగిలిన మొత్తం షేర్ మొత్తం 100 కోట్లు ప్రభాస్‌కు మిగులుతుందట. అయితే ఈ స్థాయిలో ప్రచారం జరుగుతుండడంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు డార్లింగ్.
 
సాహో మూవీ ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. తన రెగ్యులర్ పారితోషికం నుంచి 25 శాతం నిర్మాతలకు ఇచ్చానని, సినిమా బడ్జెట్ ఎక్కువైన కారణంగా పారితోషికం వారికి భారం కాకూడదని నిర్ణయించుకుని చాలా తక్కువగా తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు ప్రభాస్. ఐతే పారితోషికంలో 25 శాతం తిరిగి ఇవ్వడంతో నిర్మాతలు షాకయ్యారట. ప్రభాస్ నిర్ణయానికి వారు హ్యాట్సాప్ చెప్పారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments