Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ పారితోషికం రూ. 120 కోట్లు, ఆ డబ్బుతో ఏం చేస్తున్నాడో తెలుసా?

Webdunia
శనివారం, 9 జులై 2022 (13:20 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టిస్తున్నాడు. ఒక్కో సినిమాకి రూ. 120 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కాల్షీట్ల కోసం బడా ప్రొడ్యూసర్స్ క్యూలో వున్నారు.

 
కాగా ప్రభాస్ చేతిలో 5 ప్రాజెక్టులున్నాయి. ఆ ప్రకారం ఈ 5 సినిమాలకే రూ. 600 కోట్లు వచ్చేస్తాయి. ఈ డబ్బుతో ప్రభాస్ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చిన డబ్బునంతా హోటల్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

 
ముఖ్యంగా స్పెయిన్, దుబాయ్ దేశాల్లోని హోటల్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నారట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments