Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ పారితోషికం రూ. 120 కోట్లు, ఆ డబ్బుతో ఏం చేస్తున్నాడో తెలుసా?

Webdunia
శనివారం, 9 జులై 2022 (13:20 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టిస్తున్నాడు. ఒక్కో సినిమాకి రూ. 120 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కాల్షీట్ల కోసం బడా ప్రొడ్యూసర్స్ క్యూలో వున్నారు.

 
కాగా ప్రభాస్ చేతిలో 5 ప్రాజెక్టులున్నాయి. ఆ ప్రకారం ఈ 5 సినిమాలకే రూ. 600 కోట్లు వచ్చేస్తాయి. ఈ డబ్బుతో ప్రభాస్ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చిన డబ్బునంతా హోటల్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

 
ముఖ్యంగా స్పెయిన్, దుబాయ్ దేశాల్లోని హోటల్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నారట.
 

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments