Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిర విషయంలో ప్రభాస్ పై వస్తున్నవార్తలు నిజంకాదు

డీవీ
గురువారం, 18 జనవరి 2024 (17:48 IST)
Prabhas latest
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేయడంతో ఆయనపై పలు రూమర్లు వచ్చాయి. అందులో బాగంగా రామమందిరం విషయంలో బాలీవుడ్ మీడియాలో కొన్ని పుకార్లు వచ్చాయి. అదేమిటంటే,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జనవరి 22న అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి రెబల్ స్టార్ ప్రభాస్‌తో సహా ప్రముఖ భారతీయ సినీ తారలు హాజరుకానున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ప్రభాస్ 50 కోట్ల రూపాయల విలువైన ఆహారాన్ని అందిస్తున్నట్లు హిందీ మీడియాలో ఇటీవలి తెలియజేశాయి.
 
అయితే, ప్రభాస్ బృందం ఈ పుకార్లను కొట్టిపారేసింది, వాదనలలో నిజం లేదని పేర్కొంది, ఈ వార్తలను పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేసింది. రామమందిరాన్ని పవిత్రంగా ఆవిష్కరిస్తారని దేశం ఎదురుచూస్తుండగా ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం ఎదురుచూపులు ఎక్కువగానే ఉన్నాయి. ఈవేడుకకు చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు కూడాహాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments