Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కు నో చెప్పిన జిగేల్‌రాణి

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (12:46 IST)
జిగేల్ రాణి పూజా హెగ్డే.. యంగ్ అందగాడు అఖిల్‌కు నో చెప్పిందట. అఖిల్ ఫ్లాఫ్‌ల సంగతి తెలిసి.. ఆయనతో సినిమాలు చేసేందుకు పూజా హెగ్డే నో చెప్పిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ముందుగా అఖిల్‌తో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలో షూటింగ్‌లో పాల్గొంటుందనుకున్న సమయంలో సినిమా చేయనని తెగేసి చెప్పేసింది. అలాగే పూజా హెగ్డే డిమాండ్ చేసినంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చేనందుకు చిత్ర యూనిట్ సుముఖంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.
 
దీంతో నిర్మాత‌లు మ‌రో హీరోయిన్‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ని టాక్‌. ఆకాశ్ పూరి చిత్రం రొమాంటిక్‌ ఫేమ్ కేతికా శ‌ర్మ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments